Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతపల్లి:ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేందర్ నల్లగొండలో నామినేషన్ వేయనున్న సందర్భంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు దావా శ్రీను, అసెంబ్లీ కన్వీనర్ చెనమోని రాములు కోరారు. శనివారం స్థానికంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రామకృష్ణ, చేనేత కోకన్వీనర్ వెంకటరమణ, మల్లేష్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.