Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలని వెటర్నరీ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సూచించారు. గురువారం మండలం లోని గొట్టిముక్కల గ్రామంలో నిర్వహిం చిన టీకాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడారి అయ్యన్న, ఎంపీటీసీ నేనావత్ గంబ్లి బద్యా నాయక్, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేట్ పర్వతాలు, వార్డు సభ్యులు ముక్కురోజు రాజు, జి. జగత్రెడ్డి, పి.జంగయ్య, వై. నరేశ్, టి. రమేశ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.