Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ట్రస్మా ఫేస్-1 కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. పట్టణాధ్యక్షులుగా శ్రీపతి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులుగా మధుసూదన్రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజేంద్రప్రసాద్, కార్యదర్శిగా అహ్మద్, జాయింట్ సెక్రెటరీగా రియాజ్ మొయినుద్దీన్, కోశాధికారిగా సైదిరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రవీందర్రెడ్డి, అమరేందర్రెడ్డి, జయరాజ్, సోమయ్య, వేణుగోపాల్, జలీల్, బీమ్లా, వెంకన్న, సతీష్, నాగయ్య, మధు, హరినాధ్ పాల్గొన్నారు.