Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
పట్టణంలోని ఏవీఎం ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత దుస్తులు, బాలికలకు కిట్స్ను గురువారం ఏవీఎం విద్యా సంస్థల అధినేత కందాల పాపిరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పోతుల వెంకట్నారాయణ, చెవుగోని సత్యనారాయణ, డి. హైమావతి, డి. నర్సింహారెడ్డి, ఎస్. మురళీ, ఎం. రాములు పాల్గొన్నారు.