Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-త్రిపురారం
మండలంలోని 32 గ్రామపంచాయతీలు 11,743 బతుకమ్మ చీరలు మండలంలోని ఆయా గ్రామాలకు ఆదివారం తరలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అలివేలు మంగమ్మ మాట్లాడుతూ ఆయా పంయాతీల్లో 25 నుంచి పంపిణీ చేయనున్నట్టుతెలిపారు.గ్రామంలోని కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లు, డీలర్ల సహాయంతో వాటిని పంపిణీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేశ్వర్లు, రాజు, శ్రీను, రామలింగం పాల్గొన్నారు.