Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-త్రిపురారం
సాగర్ నియోజకవర్గంలోని చలకుర్తి క్యాంపులోని నవోదయ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి గాను దరఖాస్తు గడువు ఈ నెల 30 వరకూ పొడిగించినట్టు పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజుకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఐదో తరగతి విద్యార్థులు ఆన్లైన్ చేసుకోవాలన్నారు.