Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈ నెల 25న మండల జనరల్బాడీ సమావేశం నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ అజ్మీరా దేవిక ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సభ్యులైన సర్పంచులు, ఎంపీటీసీలు సకాలంలో హాజరు కావాలని పేర్కొన్నారు.అన్ని శాఖల అధికారులు తగు సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని కోరారు.