Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
పెరిగిన ధరలకనుగుణంగా దర్జీ కార్మికులకు కూలీ రేట్లను పెంచాలని సీఐటీయూ మండలాధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా దర్జీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, గడ్డం శ్రీను, గురుమూర్తి పాల్గొన్నారు.