Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి :కొండమల్లేపల్లి ప్రాంత ప్రజలు సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలని సర్పంచ్ కుంభం శ్రీనివాస్గౌడ్ అన్నారు.ఆదివారం హైదరాబాద్ రోడ్డులో వినాయకనగర్ కాలనీ వద్ద నీటి పైపులైన్లు లీకేజీ అవుతున్నందున వాటికి మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో సరైన సమయంలో నీరు సరఫరా చేయడం ఇబ్బంది అవుతుందన్నారు. ఆయన వెంట ఉపసర్పంచ్ గంధం సురేష్, వార్డు సభ్యులు వెంకటయ్య, శ్రీను, సత్యం ఉన్నారు.