Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతపల్లి:సీఎంఆర్ఎఫ్ పేదలకు గొప్ప వరమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మండల కేంద్రంలోని వెంకటేశ్వరనగర్కు చెందిన పంగనూరి విజయలకిë అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందగా సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.60 వేలను ఆమె కుమారుడు నరేష్కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శవంతమైన నాయకుడు కేసీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పులిరాజుగౌడ్, కొండూరు శ్రీనివాస్, ఆర్. వెంకటనారాయణ, ఎ. నర్సింహా, కార్తీక్, సాయిబాబా పాల్గొన్నారు.