Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఢిల్లీ అల్లర్ల కేసులో జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థి ఉమర్ ఖాలీద్ను పోలీసులు విచారించారు. ఉపా చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. శుక్రవారం ఖాలీద్ను విచారించారు. శనివారం ఆయన ఫోన్ను సీజ్ చేసినట్టు ప్రత్యేక విభాగపు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ ఠాకూర్ తెలిపారు. మూడు గంటలకు పైగా ఆయనను విచారించినట్టు ఠాకూర్ వివరించారు.