Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వచ్చే పండగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఫోర్డ్ ఇండియా కొత్త ఫ్రిస్టైల్ ఫ్లెయిర్ను ఆవిష్కరించింది. ఎక్స్షోరూం వద్ద పెట్రల్ వర్షన్ ప్రారంభ ధరను రూ.7.69 లక్షలుగా, డీజిల్ వర్షన్ ధరను రూ.8.79 లక్షలుగా నిర్ణయించినట్టు ప్రకటించింది. ఫోర్డ్ ఫ్రీ స్టైల్ మోడల్ శ్రేణిని నూతన, టాప్ ఆఫ్ ది లైన్ వేరియెంట్ ఫ్రీ స్టైల్ ఫ్లెయిర్తో విస్తరించినట్టు పేర్కొంది. మదువైన డిజైన్, నగదుకు తగిన విలువల రుజువు, అసాధారణ సామర్థ్యాలను కలిగి ఉందని ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినరు రైనా తెలిపారు.