Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా ఇప్పటికే యావత్ ప్రపంచం ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే అనేక రంగాలు కుదేల య్యాయి. కరోనా మహమ్మారి కారణంగా శ్రామిక వర్క్ఫోర్స్లోనూ మహిళాశక్తి సైతం రోజురోజుకూ పడిపోతోంది. అధికారికంగా శ్రామిక శిక్తలో మహిళల వాటా తగ్గుతున్నదని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) గణాం కాల ద్వారా తెలుస్తోంది. ఈపీఎఫ్వో వేతనాల డేటా వివరాల ప్రకారం.. ఆగస్టు నెలలో అధికారిక శ్రామిక శక్తిలో 669,914 మంది చేరారు. వీరిలో133,872 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే 19.98 శాతం. జూలై నెలలో ఇది 20.49 శాతంగా, జూన్లో 21.11 శాతంగా ఉంది. అదే గత ఏడాదిలో ఇది వరు సగా 22.76 శాతం, 24.52 శాతం, 25.1 శాతంగా ఉన్నాయి. ఈ గణాంకాలను గమనిస్తే గతకొంత కాలపంగా ఆర్థిక పరిస్థితుల ఒడిదుడుకులతో ప్రభావితమైం ది మహిళలే. కరోనా సృష్టించిన సంక్షోభంలోనూ మహిళా కార్మికులే అధికంగా ప్రభావితమయ్యారని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.
పరిశ్రమ నిపుణులు, ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా పితశ్రామికులలో మహిళాశక్తి పడిపోతోంది !
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా ఇప్పటికే యావత్ ప్రపంచం ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే అనేక రంగాలు కుదేల య్యాయి. కరోనా మహమ్మారి కారణంగా శ్రామిక వర్క్ఫోర్స్లోనూ మహిళాశక్తి సైతం రోజురోజుకూ పడిపోతోంది. అధికారికంగా శ్రామిక శిక్తలో మహిళల వాటా తగ్గుతున్నదని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) గణాం కాల ద్వారా తెలుస్తోంది. ఈపీఎఫ్వో వేతనాల డేటా వివరాల ప్రకారం.. ఆగస్టు నెలలో అధికారిక శ్రామిక శక్తిలో 669,914 మంది చేరారు. వీరిలో133,872 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే 19.98 శాతం. జూలై నెలలో ఇది 20.49 శాతంగా, జూన్లో 21.11 శాతంగా ఉంది. అదే గత ఏడాదిలో ఇది వరు సగా 22.76 శాతం, 24.52 శాతం, 25.1 శాతంగా ఉన్నాయి. ఈ గణాంకాలను గమనిస్తే గతకొంత కాలపంగా ఆర్థిక పరిస్థితుల ఒడిదుడుకులతో ప్రభావితమైం ది మహిళలే. కరోనా సృష్టించిన సంక్షోభంలోనూ మహిళా కార్మికులే అధికంగా ప్రభావితమయ్యారని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.
పరిశ్రమ నిపుణులు, ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా పితృస్వామ్య సమాజం, పురు షాధిక్యత కారణంగానే మహిళలపై వివక్ష చోటుచేసుకుంటోందన్నారు. దీంతోనే వారికి ఉద్యోగవకాశాలు తగ్గే విధంగా పరిస్థితి నెలకొన్నదని పేర్కొంటున్నారు. అలాగే, పనిగంటలు పెంచడం, ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించుకుకోవడమే యజ మానులు లక్ష్యంగా పెట్టుకోవడం కూడా ఈ పరిస్థితులకు దారితీసిందని వెల్లడిస్తు న్నారు. కరోనా అనంతరం కార్మికరంగంలో అసమానతలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది.ృస్వామ్య సమాజం, పురు షాధిక్యత కారణంగానే మహిళలపై వివక్ష చోటుచేసుకుంటోందన్నారు. దీంతోనే వారికి ఉద్యోగవకాశాలు తగ్గే విధంగా పరిస్థితి నెలకొన్నదని పేర్కొంటున్నారు. అలాగే, పనిగంటలు పెంచడం, ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించుకుకోవడమే యజ మానులు లక్ష్యంగా పెట్టుకోవడం కూడా ఈ పరిస్థితులకు దారితీసిందని వెల్లడిస్తు న్నారు. కరోనా అనంతరం కార్మికరంగంలో అసమానతలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది.