Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మారటోరియం కాలంలో రూ.2 కోట్ల విలువ లోపు రుణాలపై చక్రవడ్డీని వెంటనే మాఫీ చేయాలని బ్యాంక్లు, విత్త సంస్థలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ఆదేశించింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపింది. నిర్దేశించిన సమ యంలోగా బ్యాంకులు దీనిని అమలు చేయాలని ఆర్బీఐ సూచించింది. దీంతో బ్యాంక్లు రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీని వసూలు చేయనున్నాయి.