Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
  • తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
  • అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఆగని మరణాలు.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఆగని మరణాలు..

Wed 13 Jan 01:52:11.55161 2021

- మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి, పలువురికి తీవ్ర అస్వస్థత
- మోరెనా జిల్లాలో ఘటన
- గతేడాది అక్టోబర్‌లో 15 మంది కల్తీకాటుకు కార్మికులు బలి
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటన ఎంపీలోని మోరెనా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. అలాగే, తీవ్ర అస్వస్థతకు గురైన మరో 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారిని చెహ్రా మాన్‌పూర్‌, పెహ్వాలీ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పెహ్వాలీ గ్రామంలో ముగ్గురు, మాన్‌పూర్‌ గ్రామంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇంకా పది మంది గ్వాలియర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి అక్రమ మద్యం అమ్ముతున్న నలుగురు అనుమానితులను గుర్తించామని ఐజీ చంబల్‌ రేంజ్‌ మనోజ్‌ శర్మ తెలిపారు. శవ పరీక్షలు పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా, గతేడాది అక్టోబర్‌లోనూ రాష్ట్రంలో కల్తీ మద్యం కారణంగా 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ
లవ్‌ జిహాద్‌ యూపీ అభ్యర్థనకు సుప్రీం తిరస్కరణ
వాట్సాప్‌ పై కేంద్రం ఫైర్‌
సరిహద్దులో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ
తెలంగాణకు రూ.1,336.44 కోట్లు జీఎస్టీ పరిహారం
తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాలు
ఏపీలో స్థానిక పోరుకు పచ్చజెండా
కిసాన్‌ జవాన్‌ పరేడ్‌
కదిలిన రైతు దండు
మోడీ పర్యటనకు ముందే..
సుప్రీం ముందుకు..
నేతాజీ అన్ని మతాలనూ గౌరవించారు
ఇది ప్రజా ఉద్యమం
టీకా సరఫరాలో అసమానతలు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలం
షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం
అందరి చూపు సుప్రీం వైపు
మీరే మోడీని ఒప్పించాలి
పెరిగిన స్త్రీ శిశువుల జనన రేటు
యూపీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ
రద్దు చేయాల్సిందే
పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
అన్నిదారులు ఢిల్లీ వైపే
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.