Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భగ్గుమంటున్న పెట్రో ధరలు
- పెట్రోల్, డీజిల్పై చెరో 25పైసలు భారం..
న్యూఢిల్లీ: మోడీ సర్కార్ వాహనదారుల జేబుల్లోనుంచి పైసలు గుంజుకుంటున్నది. గ్యాప్ ఇవ్వకండా ఇంధనదరల్ని పెంచేసు ్తన్నది. దీంతో దేశంలో చమురు ధరలు భగ్గు మంటున్నాయి. సోమ వారం పెట్రోల్ ధర లీటర్పై 25పైసలు, డీజిల్ ధర 25పైసలు చొప్పున పెరిగింది. దీంతో ఇంధన ధరలు కొత్తగరిష్టానికి చేరుకు న్నాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ధర రూ.84.95కు చేరింది. డీజిల్ ధర రూ. 75.13గా ఉంది. హైదరాబాద్లోనూ ఇంధన ధరలు నానాటికీ చుక్కలను తాకుతున్నాయి.