Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మీరే మోడీని ఒప్పించాలి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

మీరే మోడీని ఒప్పించాలి

Mon 25 Jan 02:37:50.530947 2021

- ప్రధాని తల్లికి పంజాబ్‌ రైతు భావోద్వేగ లేఖ
న్యూఢిల్లీ : ''... చాలా ఆశతో ఈ లేఖను రాస్తున్నాను. మీ కుమారుడు దేశ ప్రధాని అయిన మోడీ.. ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయగలిగేలా మీరే ఒప్పించాలి.. ఎవరి మాటనైనా తిరస్కరించవచ్చు కానీ.. తల్లి మాటను కుమారుడు తిరస్కరించలేరని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక్క తల్లి మాత్రమే తన కుమారుడిని మార్చగలదు.. అప్పుడు దేశమంతా మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది'' ... అని నల్ల చట్టాలను రద్దు చేసేలా ప్రధాని మోడీని ఒప్పించాలంటూ ప్రధాని తల్లి హీరాబెన్‌కు ఒక రైతు భావోద్వేగంతో లేఖ రాశారు. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ సుమారు రెండు నెలలుగా దేశరాజధాని ఢిల్లీలో తనతోపాటు వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారని ఆ లేఖలో తెలిపారు. తల్లిగా తన కుమారుడిని ఒప్పించేందుకు సర్వశక్తులు ఒడ్డుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా గోలూ కా మోద్‌ గ్రామానికి చెందిన రైతు హర్‌ప్రీత్‌ సింగ్‌... రైతు ఆందోళనకు సంబంధించిన పలు అంశాలను పేర్కొంటూ హిందీలో ఈ లేఖను రాశారు. ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు, దేశవ్యాప్తంగా ఈ చట్టాలను రద్దు చేయాలంటూ వెల్లువెత్తుతున్న ఆందోళనలు, దేశ ప్రజల ఆకలిని తీర్చాలన్న రైతుల ఆకాంక్షతో పాటు సరిహద్దుల్లో భద్రత తదితర అంశాలను ప్రస్తావించారు.
''భారమైన హృదయంతో ఈ లేఖను రాస్తున్నానని.. ఈ నల్లచట్టాల కారణంగా దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు చలిని సైతం లెక్క చేయకుండా రహదారులపై నిద్రించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మీకు తెలిసే ఉంటుంది'' అని అన్నారు. ఆందోళన చేస్తున్న రైతుల్లో 90-95 ఏళ్లు పైబడిన వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని, చల్లటి వాతావరణంతో అనేకమంది అనారోగ్యానికి గురవుతున్నారని లేఖలో తెలిపారు. ఉద్యమంలో మరణించిన రైతులు కూడా అమరవీరులేనని, తాము కూడా అదే దుస్థితికి చేరుకోవచ్చని.. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చే ఈ నల్లచట్టాల కారణంగానే ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుత నిరసన కొనసాగుతోందని తెలిపారు. ఆ ఆందోళనలో అనేక మంది రైతులు మరణించారని, వారిలో కొందరు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. కాగా, అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నారంటూ సింగ్‌ను ఇటీవల సిమ్లాలో పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చారిత్రాత్మకం...
చలో ఢిల్లీ...
అది భారత్‌ అంతర్గత విషయమే..కానీ !
మహా ఆర్థిక కష్టాలు
అంతా అబద్ధం...
లింగ అసమానతల భారం
చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది!
ఐటీ కొత్త నిబంధనలను నిలిపేయండి
డెస్క్‌టాప్‌ పైనా వాట్సాప్‌ కాల్స్‌
భావితరాల కోసం పోరాడాలి
మాపై వ్యతిరేక వార్తలు రానివ్వొద్దు!
బీజేపీకి 20 స్థానాలు
బీజేపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ : ఇద్దరు మృతి
ఎన్‌డిఎ, ఎన్‌ఎఇ ఫలితాలు విడుదల
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కష్టాలు
తుఝే సలాం..
ఏపీ బంద్‌ సంపూర్ణం
రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్‌ ఇక నుంచి రూ.30
మీడియాపై సెన్సార్‌
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు
తిండి చెత్తబుట్టల పాలు
అన్నదాతకు అండగా...
సీజేఐకు రాసిన లేఖకు కట్టుబడి ఉన్నా!
మహౌన్నత రైతన్న ఉద్యమం
పడిపోయిన కుటుంబాల ఆదాయం
291 మందితో టీఎంసీ తొలి లిస్టు విడుదల చేసిన మమత
9 మందికి మరణ శిక్ష
అన్ని వర్గాలతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ కు మనుగడ
పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.