Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • తెలంగాణలో 166 కరోనా పాజిటివ్ కేసులు
  • రేపు పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌..
  • తిరుమలలో భక్తుల రద్దీ
  • చివరిదశలో పేలిపోయిన ‘స్టార్‌షిప్’ రాకెట్..
  • ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సుప్రీం ముందుకు.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

సుప్రీం ముందుకు..

Mon 25 Jan 03:29:49.649352 2021

- మరోసారి మహిళా ఆర్మీ అధికారులు
- శాశ్వత కమిషన్‌, ప్రమోషన్లు, ప్రయోజనాలపై కోర్టుకు
న్యూఢిల్లీ : శాశ్వత కమిషన్‌ ఏర్పాటుకు అనుమతి, ప్రమోషన్లు, ప్రయోజనాల విషయంలో మహిళా ఆర్మీ అధికారులు మరోసారి భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు 11 మంది సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వేశారు. ఇందులో లెఫ్టినెంట్‌ కల్నల్‌ అశుయాదవ్‌తో పాటు మరో పది మంది మహిళా ఆర్మీ అధికారులు ఉన్నారు. ఈ విషయంలో గత ఫిబ్రవరిలో న్యాయస్థానం కేంద్రానికి ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కోరుతూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలుకు నోచుకోలేదని పిటిషన్‌లో మహిళా అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఫిబ్రవరి 17 సుప్రీంకోర్టు కేంద్రం వైఖరిని తిరస్కరిస్తూ మహిళా ఆర్మీ అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ ఏర్పాటు గ్రీన్‌ సిగల్‌ ఇస్తూ కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రం మాత్రం న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలో నిర్లక్ష్యమం వహించింది. దీంతో సదరు మహిళా అధికారులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఈ పిటిషన్‌ విచారణ ఈనెల 27న న్యాయస్థానం చేపట్టనున్నది. జస్టిస్‌ డీ.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలను విననున్నది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..
వృద్థి మాయ..!
మార్చి 15 యాంటీ ప్రయివేటైజేషన్‌ డే
జార్ఖండ్‌లో మావోయిస్టుల పంజా!
గుజరాత్‌లో దారుణం
యూపీలో మరో ఘోరం
సాగు వ్యతిరేక చట్టాలు తక్షణమే రద్దు చేయాలి
తాజ్‌ మహల్‌ కు బాంబు బెదిరింపు
చాప కింద నీరులా..
బీజేపీ అరాచకం..
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న కేంద్ర మంత్రులు
వ్యాక్సిన్‌ వేసుకునేందుకు భయపడకండి
ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!
బడికి దూరమైండ్రు
మధ్యప్రదేశ్‌లో భారీగా పెరిగిన నిరుద్యోగం
యూపీలో మరో మైనర్‌ ప్రాణాలు బలి
బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు
గ్రామాల్లో నిరాహార దీక్షలు
సజావుగా వరిధాన్యాల సేకరణ
భారత అగ్రశ్రేణి బ్యాంకులపై రూ. 6.19 లక్షల కోట్ల భారం
అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు..
సర్కారును సవాలు చేస్తే...
భారీగా పెరిగిన ఇండియా ఇంధన అవసరాలు
వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.