Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • తిరుమలలో భక్తుల రద్దీ
  • చివరిదశలో పేలిపోయిన ‘స్టార్‌షిప్’ రాకెట్..
  • ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
  • మూడు కాళ్లతో వింత శిశువు జననం
  • రాహుల్‌ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సరిహద్దులో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

సరిహద్దులో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ

Tue 26 Jan 03:11:54.998728 2021

న్యూఢిల్లీ: భారత్‌, చైనాల మధ్య ఇప్పటికే తూర్పు లద్దాఖ్‌ వివాదంతో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల ప్రకారం.. మరోసారి చైనా సైనికులు హద్దుమీరి భారత్‌లోకి చోచ్చుకురావడానికి ప్రయత్నించారు. ఈ చర్యను భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలోని నకులా సరిహద్దుల్లో గత వారంలో చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 20 మందికి పైగా చైనా సైనికులు గాయపడిన‌ట్టు తెలిపాయి. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో ఇప్పటికీ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే, అక్కడి కమాండర్ల జోక్యంతో ఈ సమస్య ఇదివరకే పరిష్కారమైందని వెల్లడించాయి. కాగా.. తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనపై రండు దేశాల మధ్య తొమ్మిదో విడత చర్చలకు కొద్ది రోజుల ముందే ఈ ఘర్షణ చోటుచేసుకోవడం గమనార్హం.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..
వృద్థి మాయ..!
మార్చి 15 యాంటీ ప్రయివేటైజేషన్‌ డే
జార్ఖండ్‌లో మావోయిస్టుల పంజా!
గుజరాత్‌లో దారుణం
యూపీలో మరో ఘోరం
సాగు వ్యతిరేక చట్టాలు తక్షణమే రద్దు చేయాలి
తాజ్‌ మహల్‌ కు బాంబు బెదిరింపు
చాప కింద నీరులా..
బీజేపీ అరాచకం..
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న కేంద్ర మంత్రులు
వ్యాక్సిన్‌ వేసుకునేందుకు భయపడకండి
ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!
బడికి దూరమైండ్రు
మధ్యప్రదేశ్‌లో భారీగా పెరిగిన నిరుద్యోగం
యూపీలో మరో మైనర్‌ ప్రాణాలు బలి
బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు
గ్రామాల్లో నిరాహార దీక్షలు
సజావుగా వరిధాన్యాల సేకరణ
భారత అగ్రశ్రేణి బ్యాంకులపై రూ. 6.19 లక్షల కోట్ల భారం
అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు..
సర్కారును సవాలు చేస్తే...
భారీగా పెరిగిన ఇండియా ఇంధన అవసరాలు
వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.