Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ముంబయిలో భారీ ర్యాలీ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ముంబయిలో భారీ ర్యాలీ

Tue 26 Jan 03:19:17.268315 2021

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని ముంబాయిలో భారీ రైతుర్యాలీ జరిగింది. అంతకు ముందు ఏఐకేఎస్‌ నేతృత్వంలో వేలాది మంది రైతులు నాసిక్‌, థానే జిల్లాలతో పాటు 21జిల్లాల నుంచి అయోధ్య మైదానానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ రైతు ర్యాలీ వేదికగా మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోషియారిపై ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ విమర్శలు గుప్పించారు. ఇలాంటి గవర్నర్‌ను మహారాష్ట్రలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ''మీరు (రైతులు) గవర్నర్‌ను కలిసి మెమొరాండం సమర్పించడానికి వెళ్తున్నారు. ఆయనకేమో కంగన (రనౌత్‌)ను కలిసేందుకు సమయం ఉంది కానీ రైతులను కలిసేందుకు లేదు. స్వయంగా వచ్చి మిమ్మల్ని (రైతులను) కలవాల్సిన నైతిక బాధ్యత గవర్నర్‌కు ఉంది'' అని పవార్‌ అన్నారు. రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా వాళ్ల సమస్యలేమిటని ప్రధాని ఒక్కసారైనా విచారించారా? రైతులేమైనా పాకిస్థాన్‌ వాళ్లా? అని కూడా ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో వ్యవసాయ చట్టాలు ఆమోదించే ముందు ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని, కనీసం బిల్లులపై చర్చ కూడా జరపలేదని పవార్‌ అన్నారు.
అందుబాటులో లేని గవర్నర్‌..! : బహిరంగ సభ అనంతరం రైతులు రాజ్‌భవన్‌కు మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అపా యింట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. కాని గవర్నర్‌ హఠాత్తుగా గోవా ప్రయాణానికి వెళ్లారు.
మార్చి 1న పార్లమెంట్‌ మార్చ్‌ : మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజు మార్చి 1న పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్ణయించింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చారిత్రాత్మకం...
చలో ఢిల్లీ...
అది భారత్‌ అంతర్గత విషయమే..కానీ !
మహా ఆర్థిక కష్టాలు
అంతా అబద్ధం...
లింగ అసమానతల భారం
చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది!
ఐటీ కొత్త నిబంధనలను నిలిపేయండి
డెస్క్‌టాప్‌ పైనా వాట్సాప్‌ కాల్స్‌
భావితరాల కోసం పోరాడాలి
మాపై వ్యతిరేక వార్తలు రానివ్వొద్దు!
బీజేపీకి 20 స్థానాలు
బీజేపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ : ఇద్దరు మృతి
ఎన్‌డిఎ, ఎన్‌ఎఇ ఫలితాలు విడుదల
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కష్టాలు
తుఝే సలాం..
ఏపీ బంద్‌ సంపూర్ణం
రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్‌ ఇక నుంచి రూ.30
మీడియాపై సెన్సార్‌
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు
తిండి చెత్తబుట్టల పాలు
అన్నదాతకు అండగా...
సీజేఐకు రాసిన లేఖకు కట్టుబడి ఉన్నా!
మహౌన్నత రైతన్న ఉద్యమం
పడిపోయిన కుటుంబాల ఆదాయం
291 మందితో టీఎంసీ తొలి లిస్టు విడుదల చేసిన మమత
9 మందికి మరణ శిక్ష
అన్ని వర్గాలతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ కు మనుగడ
పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.