Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రేపు పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌..
  • తిరుమలలో భక్తుల రద్దీ
  • చివరిదశలో పేలిపోయిన ‘స్టార్‌షిప్’ రాకెట్..
  • ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
  • మూడు కాళ్లతో వింత శిశువు జననం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ

Tue 26 Jan 04:05:51.270985 2021

న్యూఢిల్లీ : బాల శక్తి పురస్కార్‌ విజేతలతో ప్రధాని మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. ఈ సందర్బంగా ఆయన వారిని ప్రశింసించారు. అలాగే పనిచేయడాన్ని ఎప్పుడూ అపవద్దని, వినయంగా ఉండాలని వారికి సూచించారు. ప్రముఖల జీవిత చరిత్రలు చదవాలని, వాటికి స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నానికి చెందిన అమేయ లగుడుతో సహా 32 మంది చిన్నారులు 2021 ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా 12 ఏళ్ల అమేయ ఫోటోను ప్రధాని ట్వీట్‌ చేశారు. భరతనాట్యం, కుచిపూడిలో తన సామర్థ్యంతో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అమేయ గెలుచుకుందని ప్రశంసించారు. సానుకూలంగా ముగిసిన
భారత్‌, చైనా చర్చలు
బలగాల ఉపసంహరణకు అంగీకారం
న్యూఢిల్లీ : భారత్‌-చైనా మధ్య జరిగిన 9వ దఫా చర్చలు సానుకూలంగా, ఆచరణాత్మకంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని కేంద్రం సోమవారం ఒక ప్రకనటలో తెలిపింది. దాదాపు 9 మాసాలుగా నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించే లక్ష్యంతో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు దాదాపు 15 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు వెంబడి బలగాలను త్వరగా ఉపసంహరించేందుకు ఇరు పక్షాల సైనిక కమాండర్లు అంగీకరించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మోల్డో-చుషూల్‌ సరిహద్దు కలిసే పాయింట్‌ వద్ద ఈ సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ పొడవునా పరిస్థితిని స్థిరీకరించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది.
సిక్కింలో భారత్‌, చైనాల దళాల ఘర్షణ!
ఈ నెల 20న సిక్కింలోని నకులా సరిహద్దు ప్రాంతంలో భారత్‌, చైనా దళాలు చిన్నపాటి ఘర్షణకు దిగాయని, ఈ సమస్యలను నిబంధనల ప్రకారం స్థానిక కమాండర్లు పరిష్కరించారని భారత సైన్యం సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించి అవాస్తవ కథనాలకు దూరం గా ఉండాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం' అని ఆర్మీ తన ప్రకటనలో తెలిపింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..
వృద్థి మాయ..!
మార్చి 15 యాంటీ ప్రయివేటైజేషన్‌ డే
జార్ఖండ్‌లో మావోయిస్టుల పంజా!
గుజరాత్‌లో దారుణం
యూపీలో మరో ఘోరం
సాగు వ్యతిరేక చట్టాలు తక్షణమే రద్దు చేయాలి
తాజ్‌ మహల్‌ కు బాంబు బెదిరింపు
చాప కింద నీరులా..
బీజేపీ అరాచకం..
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న కేంద్ర మంత్రులు
వ్యాక్సిన్‌ వేసుకునేందుకు భయపడకండి
ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!
బడికి దూరమైండ్రు
మధ్యప్రదేశ్‌లో భారీగా పెరిగిన నిరుద్యోగం
యూపీలో మరో మైనర్‌ ప్రాణాలు బలి
బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు
గ్రామాల్లో నిరాహార దీక్షలు
సజావుగా వరిధాన్యాల సేకరణ
భారత అగ్రశ్రేణి బ్యాంకులపై రూ. 6.19 లక్షల కోట్ల భారం
అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు..
సర్కారును సవాలు చేస్తే...
భారీగా పెరిగిన ఇండియా ఇంధన అవసరాలు
వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.