Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది

Tue 26 Jan 05:02:29.354681 2021

- రిపబ్లిక్‌ డే ప్రసంగంలో రాష్ట్రపతి
న్యూఢిల్లీ : భారత దేశం శాంతికి కట్టుబడి ఉన్నదనీ, అయితే జాతీయ భద్రతను అణగదొక్కడానికి ప్రయత్నాలను నిరోధించడానికి దేశ సైనిక దళాలు సరైన సమన్వయంతో సమీకరించబడతాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు ఉద్రికత్తల నేపథ్యంలో కోవింద్‌ ఈ వాఖ్యలు చేశారు. మంగళవారం నాడు జరుపుకునే 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించిన ప్రసంగించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ ప్రయోజనాలు రక్షించబడతాయనని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నూతన వ్యవసాయ చట్టాల గురించి కూడా రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. నూతన చట్టాలపై రైతుల భయాలను తొలగించాలని తెలిపారు. కరోనాపై పోరాటం గురించి మాట్లాడుతూ దేశంలో ప్రజల మధ్య సోదరభావం లేకపోతే మహమ్మారిపై ప్రతిభావంతమైన ప్రతిస్పందన కనబర్చలేమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఔషధాలు సరఫరా చేస్తున్న భారత్‌ 'ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌'గా పిలుస్తున్నందకు గర్వంగా ఉందని తెలిపారు. భారత్‌ ఇప్పుడు నిరాశతో కాకుండా నమ్మకంగా ఉందని చెప్పారు. గత జూన్‌లో గాల్వాన్‌ వ్యాలీలో మరణించిన 20 మంది భారత సైనికులకు నివాళులర్పించారు. ధైర్యమైన సైనికులకు దేశం కృతజ్ఞతలు తెలుపుతుందని రాష్ట్రపతి తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చారిత్రాత్మకం...
చలో ఢిల్లీ...
అది భారత్‌ అంతర్గత విషయమే..కానీ !
మహా ఆర్థిక కష్టాలు
అంతా అబద్ధం...
లింగ అసమానతల భారం
చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది!
ఐటీ కొత్త నిబంధనలను నిలిపేయండి
డెస్క్‌టాప్‌ పైనా వాట్సాప్‌ కాల్స్‌
భావితరాల కోసం పోరాడాలి
మాపై వ్యతిరేక వార్తలు రానివ్వొద్దు!
బీజేపీకి 20 స్థానాలు
బీజేపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ : ఇద్దరు మృతి
ఎన్‌డిఎ, ఎన్‌ఎఇ ఫలితాలు విడుదల
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కష్టాలు
తుఝే సలాం..
ఏపీ బంద్‌ సంపూర్ణం
రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్‌ ఇక నుంచి రూ.30
మీడియాపై సెన్సార్‌
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు
తిండి చెత్తబుట్టల పాలు
అన్నదాతకు అండగా...
సీజేఐకు రాసిన లేఖకు కట్టుబడి ఉన్నా!
మహౌన్నత రైతన్న ఉద్యమం
పడిపోయిన కుటుంబాల ఆదాయం
291 మందితో టీఎంసీ తొలి లిస్టు విడుదల చేసిన మమత
9 మందికి మరణ శిక్ష
అన్ని వర్గాలతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ కు మనుగడ
పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.