Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • వ్యాక్సినేషన్‌ కోసం ఉబర్‌ 60వేల ఉచిత రైడ్‌లు
  • గాంధీ హాస్పిటల్ లో 20టన్నుల వరకే ఆక్సిజన్
  • రేపు పెండ్లి అనగా కరోనాతో వధువు మృతి
  • కేంద్రం కీలక నిర్ణయం.. పేదలకు ఊరట
  • కరోనా భయంతో గుండెపోటు.. చివరికి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
9 మందికి మరణ శిక్ష | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

9 మందికి మరణ శిక్ష

Sat 06 Mar 01:44:13.263577 2021

- కల్తీ సారా కేసులో బీహార్‌లో కోర్టు సంచలన తీర్పు
పాట్నా: బీహార్‌లోని ప్రత్యేక ఎక్సైజ్‌ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 2016లో కల్తీసారా తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనకు సంబంధించిన కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధించింది. మరో నలుగురు మహిళలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. 2016 ఆగస్టులో గోపాల్‌గంజ్‌ జిల్లా ఖర్జుర్‌బని ప్రాంతంలో చోటుచేసుకున్న కల్తీ సారా ఘటనలో 21 మంది మరణించగా.. అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం గత నెల 26న 13 మందిని దోషులుగా నిర్ధారించింది. తాజాగా వారికి శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ప్రభుత్వం గతేడాది జూన్‌లో ముగ్గురు ఎస్సైలు సహా 21 మంది పోలీసులను తొలగించింది.
 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆక్సిజన్‌ రవాణాలో అడ్డంకులు రావొద్దు
అసోంలో అభ్యర్థులను రిస్టార్‌కు పంపిన కాంగ్రెస్‌
చేయిదాటిపోతున్నది ఆక్సిజన్‌ ఎమర్జెన్సీ !
కరోనా ప్రళయం..
అమెరికాతో కలిసి పనిచేస్తాం!
ఏచూరికి పుత్రవియోగం
మళ్లీ ఇంటి బాట
బెంగాల్‌లో ముగిసిన ఆరోదశ
28 నుంచి వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌
పోస్టాఫీసు సేవలకు కేంద్రం గైడ్‌లైన్స్‌..
పెద్దలందరికీ టీకా..
బెంగళూరు ఆస్పత్రుల్లో ఘోరం
ప్రపంచం దృష్టంతా అమరావతిపైనే..
ఆక్సిజన్‌ కొరత ఉంది... కోటా పెంచండి ..
కేరళ ఆరోగ్యమంత్రికి అసోం ప్రభుత్వం కృతజ్ఞతలు
దేశ పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌
కరోనా నిబంధనలు పాటిస్తూ.. బెంగాల్‌లో వామపక్షాల ప్రచారం
ఇండోనేషియా సబ్‌ మెరైన్‌ను కొనుగొనేందుకు డిఎస్‌ఆర్‌విని పంపిన ఇండియన్‌ నేవీ
నేడు ట్రాక్టర్‌ ర్యాలీ
అడ్డగోలు వృద్ధి అంచనాలు
బాధిత రైతు కుటుంబాలకు పరిహారంపై నిర్ణయం తీసుకోండి
యూఏఈ కీలక నిర్ణయం...
యూపీలో ప్రయివేటు ఆసుపత్రిలో ఆగిన ఆక్సిజన్‌ సరఫరా...
గుజరాత్‌ లో దారుణం : కొవిడ్‌ బెడ్‌ కోసం రూ 9000కు బేరం
కేరళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలు
స్టీల్‌ ప్లాంట్‌కు ఆక్సిజన్‌ ట్యాంకర్లు
కైలాస ద్యీపంలో నిత్యానంద ఆంక్షలు
కోవిడ్‌ నిబంధనలు గాలికొదిలి 300 మంది పరార్‌
ఇమేజ్‌ను పెంచుకునేందుకు గౌతమ్‌ గంభీర్‌ ప్రకటనలా : కాంగ్రెస్‌, ఆప్‌
వయే వృద్ధుల వ్యాక్సిన్‌కు ఉచిత రైడ్‌లు : ఉబర్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.