Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సాగ‌ర్లో ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 12.9 శాతం పోలింగ్
  • సెలవు దినాల్లో కఠిన లాక్‌డౌన్‌..!
  • బ్యాంక్ టైమింగ్స్‌లో మార్పు..!
  • తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
  • మూడో రోజు వైఎస్ షర్మిల దీక్ష
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కష్టాలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కష్టాలు

Sun 07 Mar 03:25:58.262791 2021

- అసోం అసెంబ్లీ ఎన్నికలు
గౌహతి : త్వరలో జరిగే అసోం అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక, భాగస్వామ్య పార్టీలకు సీట్లు సర్దుబాటు చేయడంపై కాంగ్రెస్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. అభ్యర్థుల ఎంపిక ఇంకా జరగకుండానే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మితా దేవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తనను సంప్రదించడం లేదని, కనీసం అందుకు సంబంధించిన సమావేశాలకు కూడా తనకు ఆహ్వానం లేదని అమె అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాలీలు అధిక సంఖ్యలో ఉన్న బారక్‌ వ్యాలీలోని సోనాయి అసెంబ్లీ స్థానాన్ని ఎఐయుడిఎఫ్‌కు కాంగ్రెస్‌ కేటాయించడంపై దేవ్‌ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అలాగే బారఖోలా, దలై స్థానాలకు తాను సూచించిన అభ్యర్థులను పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని కూడా మాజీ ఎంపీ సుస్మితా దేవ్‌ ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఎఐయుడిఎఫ్‌, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్‌) వంటి ఎనిమిది పార్టీలు మహాకూటమి పేరుతో పోటీ చేయనున్నాయి.
కాగా, అస్సాం ఎన్నికలకు 70 మంది అభ్యర్ధులతో బిజెపి తొలి జాబితా విడుదల చేసింది. ఎజిపి, యుపిపిఎల్‌తో కలిసి బిజెపి బరిలో ఉంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కరెన్సీ ముద్రణ నిలిపివేత
డేంజర్‌ బెల్స్‌..
వినూత్నరీతిలో రైతుల నిరసన
గాలి ద్వారా కరోనా
ఈ ఏడాది సాధారణ వర్షపాతం
కేసులు దాస్తున్నారు..
మృత్యుఒడిలో భారతం
పరీక్షలకు 'పరీక్ష'
దాడులు చేస్తే ఖబడ్దార్‌...
50 వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ దిగుమతి
నిరుద్యోగ తాండవం..
టోకు ధరల దెబ్బ
రైతుల గుడారాలకు నిప్పు
ఆర్థికం.. అధోగతి
బ్యాంకుల ప్రయివేటీకరణకు బిల్లు..!
కరోనా@2,00,000
తక్షణ చర్యలు చేపట్టండి : సీపీఐ(ఎం) డిమాండ్‌
ఢిల్లీలో మరణ మృదంగం..
14 ఏండ్ల బాలికపై... 12 మంది రెండేండ్లకు పైగా అఘాయిత్యం
గగన్‌ యాన్‌ మిషన్‌లో సహకారానికి భారత్‌-ఫ్రాన్స్‌ ఒప్పందం
18, 19 తేదీల్లో ఆంధ్రాలో ఎస్‌కేఎం నేతల పర్యటన
విద్యుత్‌ సంస్థల ప్రయివేటీకరణ నిలిపేయాలి
బీజేపీ, టీఎంసీ రెండు సిద్ధాంతాలూ ఒకటే
గత రెండు దశాబ్దాలలో మరుపురాని ఆస్కార్‌ క్షణాలు
కేరళలో భారీ వర్షాలు
సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలు రద్దు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
21న ఢిల్లీ మార్చ్‌
ఒక్కరోజే 10270 మరణాలు 1.84 లక్షల కేసులు
నితిన్‌ గడ్కరీకి ఆ ముడుపులు నిజమే
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.