Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్(డీఆర్)ను 1 నుంచి 5 శాతానికి పెంచుతూ ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ మంగళవారం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. పెరిగిన డీఏ, డీఆర్ ఈ యేడాది జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది.