Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి:పద్మభూషణ్ గుర్రం జాషువా 122వ జయంతిని పురస్క రించుకుని ఈ నెల 28న గుంటూరులో జయంతి వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వేడుకల కోసం రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.