Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్య ఆర్థిక సలహాదారుగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు
న్యూఢిల్లీ: ఆర్థికశాఖ ముఖ్య సలహాదారుగా అరవింద్ సుబ్రహ్మణ్యన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. ఆక్టోబరు 16, 2017 నాటికి సుబ్రహ్మణ్యన్ మూడేళ్ల పదవీకాలం పూర్తవుతోంది. మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ ట్విట్టర్లో పేర్కొంది. గతంలో ఐఎంఎఫ్లో ఆర్థిక వేత్తగా పనిచేసిన ఆయన 2014లో ఈ పదవిని స్వీకరించారు. ఐఎంఎఫ్లో పరిశోధన విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన పనిచేశాడు.