Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ ముఖ్యమంత్రిపై నిన్న యూపీ సీఎం, నేడు గోవా సీఎం
కొల్లాం(కేరళ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించేందుకు ప్రయత్ని స్తుంటే, కేరళ ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని గోవా ముఖ్యమంత్రి పారికర్ విమర్శించారు. రాష్ట్రంలో 'జనరక్ష యాత్ర'లో పాల్గొన్న మంత్రి సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్పాలన పై విమర్శల వర్షం కురిపించారు. ఇదే యాత్రకు వచ్చిన యూపీ ముఖ్యమంత్రి కేరళ ప్రభుత్వంపై బురదచల్లి వెళ్లిన విషయం తెలిసిందే. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడులకు కారణమవుతున్న ఈపార్టీని అధి కారం నుంచి తొలగించేందుకు అన్ని వర్గాల ప్రజల ఏకం కావాలని సూచించారు. 'మంచి సంస్కృతి కలిగిన కేరళ ప్రజలు సీపీఐ(ఎం) రాజకీయ హింస ను తిరస్కరించాలి' అన్నారు.