Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానితో సహా పలువురిపై నిఘా వర్గాల హెచ్చరిక
ఢిల్లీ: భారత్లో భారీ ఉగ్రవాద దాడికి ఐఎస్ కుట్ర పన్నిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధాని మోడీతో సహా ఉపరాష్ట్రపతి, ఇతర బీజేపీ నేతలను ఉగ్రవాదులు టార్గెట్గా ఎంచుకున్నారని తెలిపాయి. ప్రముఖులు పాల్గొనే భారీ బహిరంగ సభల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడొచ్చని హెచ్చరికలు జారీచేశాయి.