Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి మహిళా రక్షణ మంత్రిగా రికార్డు
జోధ్పూర్: రాజస్థాన్లో జోధ్పూర్లోని ఎయిర్బేస్నుంచి సుఖోరు 30 ఎంకేఐ(యుద్ధవిమానం)లో కేంద్రరక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారా మన్ బుధవారం ప్రయాణించారు. యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ శాఖ మంత్రిగా ఆమె రికార్డుకెక్కారు. జీ-సూట్ ధరించి పైలెట్ వెనుక సీటులో కూర్చున్న ఆమె..ఇంటర్కామ్ సహాయంతో పైలెట్ను పలు కీలకాంశాలను అడిగి తెలుసుకున్నారు.