Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సెన్సార్ బోర్డు నుంచి గ్రీస్ సిగల్ అందుకున్నప్ప టికీ.. పద్మావత్ సినిమాను నిలిపివేస్తున్నట్టు బీజేపీ పాలిత రాష్ట్రా లు ప్రకటించడాన్ని సవాలుచేస్తూ ఆ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తు లు ఎఎం ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం ఈ పిటి షన్ విచారణకు స్వీకరించింది. ఈ నెల 25న పద్మావత్ విడుదల కావాల్సి ఉన్న నేపథ్యంలో తమ పిటిషన్పై సత్వర విచారణ ప్రారం భించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.