Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు: ఏపీలో నెల్లురులోని బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన కె వెంకట వరప్రసాద్ నాలుగో పెండ్లి చేసుకునేందుకు యత్నిస్తుండగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన మూడో భార్య ఇంటి ముందు ధర్నాకు దిగింది. బుచ్చిరెడ్డి పాలెంలోని ఆటోనగర్కు చెందిన వరప్రసాద్కు రాధతో రెండేండ్ల క్రితం పెండ్లైంది. కాగా, తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఆమె సోమవారం ఫిర్యాదు చేసింది.