Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ మంత్రి సోదరుడిపై కేసు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబ ముఫ్తీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ మంత్రి సోదరుడిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే... కథువా ఘటనపై సీబీఐతో ధర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రి వర్గంలో సభ్యుడైన బీజేపీ మంత్రి లాల్సింగ్.. కథువాలోని లకన్పూర్ నుంచి హీరానగర్ వరకు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆయన సోదరుడు రాజేందర్ సింగ్.. ముఖ్యమంత్రిపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేశారు.