Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 నుంచి వెబ్ ఆప్షన్లు
అమరావతి: ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి జారీ చేసింది. ఈ నెల 28 నుంచి 30 వరకు కౌనెల్సింగ్ ఉంటుందని వెల్లడించింది. మే 30 నుంచి జూన్ 2 వరకు అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసు కోవచ్చునని ప్రకటించింది. ఫీజును ఒసి, బిసి అభ్యర్థులు రూ.1,200లు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.600లు చెల్లించాలని పేర్కొంది. అభ్యర్థులు డెబిట్ కార్డు,క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా 10 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది.
వెబ్ ఆప్షన్లు
మే 30,31 1 నుంచి 60వేల ర్యాంకు, జూన్ 1,2 తేదిల్లో 60 వేల నుంచి చివరి వరకు, జూన్ 3 ఆప్షన్లు మార్పు జూన్ 5 ఆన్లైన్లో సీట్ల కేటాయింపు.