Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై నవంబర్ 13న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు మంగళ వారం తెలిపింది.
అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థా నం సెప్టెంబర్ 28న సంచలన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి అయ్యప్ప భక్తుల సంఘంతో పాటు 19 పిటిషన్లు దాఖలయ్యాయని, ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోరు, జస్టిస్ ఎస్కె.కౌర్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.