Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి సుష్మాకు వైసీపీ, టీడీపీ వినతి
పాకిస్తాన్ అదుపులో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 మంది జాలర్లను విడిపించాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ను వైసీపీ, టీడీపీ కోరాయి. గురువారం నాడు వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు బాధిత కుటుంబసభ్యులతో కలిసి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కు వినతి పత్రం అందజేశారు. జాలర్లను వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.