Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ (ఎస్టీ)లో సోయం బాబూరావు, పెద్దపల్లి (ఎస్సీ)లో ఎస్ కుమార్, జహీరాబాద్లో బాణాల లక్ష్మారెడ్డి, హైదరాబాద్లో భగవంత్రావు, చేవెళ్లలో బి జనార్దన్ రెడ్డి, ఖమ్మంలో వాసుదేవ్రావు పోటీ చేయనున్నారు.