Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ ఢిల్లీ నుంచి ఇండిపెండెంట్గా నిఖిల్ గుప్తా
న్యూఢిల్లీ: పరిశోధక విద్యార్థులకు స్టెఫైండ్ పెంపు విషయంలో కేంద్రం తీరుపై విసుగుచెందిన ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి ఒకరు లోక్సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. ప్రస్తుతం లక్నోలోని సంజరు గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని సెంటర్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ పరిశోధక విద్యార్థిగా ఉన్న నిఖిల్ గుప్తా(26).. దక్షిణ ఢిల్లీ ఎంపీ స్థానం నుంచి ఇండిపెండెంట్ పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఆయన రేపు(సోమవారం) నామినేషన్ను దాఖలు చేయనున్నారు.