Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేవలం అర్హత కోసం నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి రిజర్వేషన్లూ ఉండకూడదని భారత సర్వోన్నత న్యాయస్థాన స్పష్టం చేసింది. కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్)-2019లో భాగంగా ఆర్థికంగా వెనకబడిన తరగతి(ఈడబ్ల్యూఎస్)కు 10శాతం రిజర్వేషన్ కోటా కల్పించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలుచేసింది.