Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఏపీ పదో తరగతి పరీక్ష-2019 ఫలితాల్లో 94.88శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పరీక్షల్లో 6,32,898 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 6,30,082 మంది పరీక్ష రాశారు. వారిలో 6,19,494 (94.88శాతం) మంది ఉత్తీర్ణత సాధించిన్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి మంగళవారం వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఏపీ పదో తరగతి ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ సుబ్బారెడ్డితో కలిసి ఇబ్రహీంపట్నంలో మంగళవారం విడుదల చేశారు.