Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భోపాల్ ప్రజలకఁ సీపీఐ(ఎం) పిలుపు
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీఁ హత్య చేసిన నాధూరాం గాడ్సేను గొప్ప దేశభకఁ్తడిగా అభివర్ణిస్తూ భోపాల్ లోక్సభయోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఆమె అభ్యర్థిత్జకవర్గ ప్రజలు తిరస్కరించాలఁ ప్రజలను కోరింది. ఈ మేరకఁ సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రగ్యా సింగ్్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే సమయంలో ఆమెను దేశ నాగరికత, వారసత్వాఁకి గుర్తుగా ప్రధాఁ మోడీ చెప్పుకొచ్చారఁ పార్టీ గుర్తు చేసింది. ఇప్పటి వరకూ జరిగిన ఎఁ్నకల ప్రచారంలో బీజేపీ - ఆర్ఎస్ఎస్ శకఁ్తలు ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకఁ దుష్ట ప్రయత్నాలు చేశాయఁ మండిపడింది.ఆమెను బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించి, తన ఉగ్రవాద స్వభావాఁ్న చాటుకఁందఁ సీపీఐ(ఎం) వ్యాఖ్యాఁంచింది. గాడ్సేను ఉద్దేశించి ప్రగ్యా చేసిన వ్యాఖ్యలపై దేశంలోఁ అఁ్నవర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో కంగుతిన్న బీజేపీ ఆమెతో క్షమాపణలు చెప్పించిందఁ, అది కేవలం కంటితుడుపు చర్యేనఁ పేర్కొంది. ఇటీవల బీజేపీ చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలపై తాము ఎఁ్నకల సంఘాఁకి అనేక ఫిర్యాదులు చేశామఁ, కానీ ఈసీ తగినరీతిలో స్పందించలేదఁ పొలిట్బ్యూరో వెల్లడించింది. ఇప్పుడు ఈ అంశంపై తాము ఎఁ్నకల సంఘాఁకి ఫిర్యాదు చేయదలచుకోవడం లేదఁ, ఇటువంటి మతతత్వ శకఁ్తలను ఓడించి, దేశ లౌకికతత్వాఁ్న పరిరక్షించాలఁ సిపిఎం ప్రజలను పిలుపుఁచ్చింది.