Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలను ఖండించిన విద్యావేత్తలు, మేధావులు
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీఁ హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభకఁ్తడంటూ ప్రగ్యా సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విద్యావేత్తలు, మేధావులు, సాంస్కృతిక కార్యకర్తలతోపాటు పలువురు ఖండించారు. ఆమె వ్యాఖ్యలు మహాత్మా గాంధీ హత్యను దేశభక్తి చర్యగా అభివర్ణిస్తున్నాయఁ తెలిపారు. మాలేగావ్ పేలుడు కేసులో ప్రధాన ఁందితురాలైన ప్రగ్యా సింగ్కఁ టికెట్ ఇచ్చిన బీజేపీ.. ఆమె వ్యాఖ్యలకఁ బహిరంగ క్షమాపణలు చెప్పాలఁ డిమాండ్ చేస్తూ ప్రభాత్ పట్నాయక్, ఇర్ఫాన్ హబీబ్, మదన్గోపాల్ సింగ్, జయతీ ఘోష్, డీఎన్ ఝాలాంటి మేధావులు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. కాగా, ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలకఁ బీజేపీ నేతలు మద్దతు తెలపడం విస్మయకరమఁ వివరించారు. ప్రగ్యా సింగ్కఁ మద్దతుఁచ్చిన నేతలపైనా చర్యలు తీసుకోవాలఁ డిమాండ్ చేశారు. బీజేపీ క్షమాపణలు చెప్పకఁంటే.. స్వాతంత్య్రోద్యమాఁ్న, దాఁ తర్వాత రూపొందించుకఁన్న రాజ్యాంగాఁ్న ప్రస్తుతం అధికారంలోఁ తమ పార్టీ అంగీకరించడంలేదఁ ఒప్పుకఁన్నట్టేనఁ తెలిపారు.