Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఏర్పడే చంద్రగ్రహణాన్ని అందరూ వీక్షించారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాదిలో ఏర్పడే రెండోది, చివరిది ఇదేనని వారు తెలిపారు. భూమి నీడ చంద్రునిపై పడటం వల్ల చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల 49 నిమిషాలకు గ్రహణం పరిసమాప్తమవుతుంది. భారత్తోపాటు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఆఫ్రికాలో ఈ చంద్రగ్రహణం దర్శనమిచ్చింది.