Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్నాథ్ వ్యాఖ్యల నేపథ్యంలో వివరణ కోరిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: అణ్వాయుధాలను మొదట ఉపయోగించకూడదనే విధానమే నేటి వరకూ కొనసాగుతున్నదనీ, భవిష్యత్తులో ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ స్పందించింది. అణ్వాయుధాల విధానంలో భారత్ వైఖరి మారిందా అని ప్రశ్నించింది.రాజ్నాథ్ ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ..దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలన్నారు.