Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏపికి తరలివెళ్లే ఉద్యోగులకు ప్రశ్నావళి
హైదరాబాద్ : ఏపి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్య, వారు చదివే ప్రారతాలపై వివరాల సేకరణకు ప్రభుత్వం నడుం బిగిరచిరది. హైదరాబాద్లో పని చేస్తున్న ఆరధ్రా ఉద్యోగులకు ఈ సర్వే నిమిత్తం నిర్దిష్ట ఫారాలను పంపిణీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఈ వివరాలను సేకరిరచేరదుకు వారం రోజుల గడువును ప్రకటిరచారు. ఉద్యోగులు హైదరాబాద్ నురచి ఆరధ్రాకు తరలివెళ్తే వారి పిల్లలు అక్కడ స్థానికే తరులుగా మారిపోతారని చాలాకాలంగా ఆరదోళన వ్యక్తమవుతోరది. ఇందుకు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిరచాలని కూడా ఉద్యోగులు డిమారడ్ చేస్తున్నారు. వాస్తవంగా ఆరధ్రాకు వెళ్లాల్సిన ఉద్యోగుల పిల్లలు ఎరతమంది ఉరటారన్నదానిపై వివరాలు సేకరిరచాలని ప్రభుత్వం నిర్ణయిరచిరది. నాలుగో తరగతి నురచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్ధుల వివరాలు, తొమ్మిది నురచి ఇరటర్ వరకు చదివేవారి వివరాలు చెప్పాలని సూచిర చిరది. వారు ప్రస్తుతం చదువుతున్న ప్రారతం కూడా తెలపాల్సి ఉంటుంది.
ఉద్యోగి తన పిల్లలతోసహా కుటుంబాన్ని రాజధానికి, ఆరధ్రాలోని ఇతర ప్రారతాలకు తరలిరచాలను కురటున్నారా, లేక తానొక్కడే విధి నిర్వహణ కోసం వెళ్లాలనుకురటున్నారా అనేదీ స్పష్టం చేయాలని ప్రభుత్వం కోరిరది.