Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : అనారోగ్య కారణాలతో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సీపీఐ (ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. తాడేపల్లిలోని మధు ఇంటికెళ్లిన సీఎం ఆయనకు జరిగిన శస్త్ర చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మధును పరామర్శించారు.