Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు ఎన్ఎస్సీఎస్ సభ్యులు మృతి
గువహటి/న్యూడిల్లీ : అరుణాచల్ ప్రదేశ్లో పారామిలటరీ అసోం రైఫిల్స్, పోలీసులు ఉమ్మడిగా చేపట్టిన ఎన్కౌంటర్లో నాగాలిం నేషనల్ సోషలిస్ట్ కౌనిల్స్(ఎన్ఎస్సీఎన్) లేదా ఇసాక్-ముయివాకు చెందిన ఆరుగురు సభ్యులు మృతి చెందారు. నాగాలాండ్కు సరిహద్దుల్లో ఉన్న లాంగ్డింగ్ జిల్ల్లాలోని గ్నిను అనే గ్రామానికి సమీపంలో శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నా యని అధికారులు తెలిపారు.