Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకున్నారు. రెండు వారాల క్వారంటైన్ తర్వాత తమ కుటుంబంలోని ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ వచ్చిందని రాజమౌళి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్లాస్మాను దానం చేయడానికి సరిపడా యాంటీ బాడీస్ ఏర్పడటానికి కనీసం 3 వారాల సమయం పడుతుందని, అప్పటివరకు వేచి ఉండమని డాక్టర్లు సూచించినట్లు రాజమౌళి ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక ప్లాస్మాని దానం చేస్తామని కూడా ఆయన తెలిపారు. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా 'ఆరాజమౌళి కుటుంబానికి నెగటివ్
దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకున్నారు. రెండు వారాల క్వారంటైన్ తర్వాత తమ కుటుంబంలోని ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ వచ్చిందని రాజమౌళి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్లాస్మాను దానం చేయడానికి సరిపడా యాంటీ బాడీస్ ఏర్పడటానికి కనీసం 3 వారాల సమయం పడుతుందని, అప్పటివరకు వేచి ఉండమని డాక్టర్లు సూచించినట్లు రాజమౌళి ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక ప్లాస్మాని దానం చేస్తామని కూడా ఆయన తెలిపారు. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా 'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే.ర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే.