Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి
  • బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి
  • ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్
  • సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ
  • ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
చదరంగం నేపథ్యంలో నితిన్‌ చెెక్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

చదరంగం నేపథ్యంలో నితిన్‌ చెెక్‌

Sun 18 Oct 03:01:16.416768 2020

నితిన్‌, చంద్రశేఖర్‌ ఏలేటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చితం 'చెక్‌'. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కథానాయికలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఈనెల 10 నుండి హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ, ''చెక్‌ టైటిల్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నటుడిగా నితిన్‌ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయి చంద్‌, సంపత్‌ రాజ్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబర్‌ 5 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. దాంతో దాదాపుగా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది' అని తెలిపారు. పోసాని కష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్‌, రోహిత్‌, సిమ్రాన్‌ చౌదరి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జనవరి 23 న ఉద్యోగుల ఐక్య వేదిక నిరసన దీక్షలను విజయవంతం చేద్దాం
'గని'గా వరుణ్‌తేజ్‌
నా నమ్మకం.. నిజమైంది
అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో ఆదిపురుష్‌
నవ్వించే బుల్లోడు..
వాస్తవాలకు ప్రతిబింబంగా దేవినేని
లైగర్‌ గా విజయ్ దేవరకొండ
అన్ని వర్గాలను మెప్పించే సినిమా: జగపతిబాబు
సీనియర్‌ నిర్మాత వి.దొరస్వామి రాజు ఇకలేరు
లడి..లడి పాటకు విశేష స్పందన
ప్రేక్షకులకు కృతజ్ఞతలు
'సిద్ధా'గా రామ్‌చరణ్‌
అల్లుడు అదుర్స్‌ పెద్ద హిట్‌ : సాయి శ్రీనివాస్‌
పెరుగుతున్న అంచనాలు
నిర్మల్‌ బొమ్మల నేపథ్య సినిమా
సమ్మర్‌ స్పెషల్‌ గా విడుదల
విశేషాదరణలో మాస్టర్‌
వినూత్న కాన్సెప్ట్‌ తో రోబరి
కళా తపస్వి ప్రశంసించారు..
బుల్లితెర దృశ్యకావ్యం..
ఆసక్తికరంగా వకీల్‌సాబ్‌ టీజర్‌
సలార్‌ షురూ..
పవర్‌ ఫుల్‌ ప్లే
విజయానికి శుభ సూచకం
యాక్షన్‌ థ్రిల్లర్‌ శశి
తెల్లవారితే గురువారం..
వేసవిలో విరాట పర్వం
అందమైన ప్రేమకథ ఉప్పెన
అభిమానులకు సంక్రాంతి కానుక
7 భాషల్లో కబ్జా
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.