Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటికే ప్రభాస్ తో 'రాధేశ్యామ్', అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' చిత్రాల్లోను, బాలీవుడ్ లో వరుసగా మూడు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న పూజాహేగ్డే లేటెస్ట్గా తెలుగులో మరో చిత్రానికి గ్రీన్సిగల్ ఇచ్చిందని సమాచారం. దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో ఒక కథానాయికగా పూజాని ఎంపిక చేశారట. ఈ సినిమాలో ఇప్పటికే మరో కథానాయికగా రష్మిక మందన్నాని ఎంపిక చేశారు.